CSS Drop Down Menu

Thursday, December 31, 2015

ఆక్వేరియం లో "లిఫ్ట్" చూసారా ?

జర్మనీ రాజదాని బెర్లిన్ నగరంలో రాడిసన్ బ్లూ హోటల్లో ప్రపంచంలోనే 82 అడుగుల అతిపెద్ద సిలిండ్రికల్ ఆక్వేరియం టేంక్ ఆక్రిలిక్ గ్లాస్ తో నిర్మించారు. దీనిలో 2,60,000 గేలన్ల సముద్రపు నీటితో నింపి దానిలో 97 జాతులకు చెందిన 1500 రకాల చేపలను పెంచుతున్నారు. వీటికి రోజూ ముగ్గురు లేదా నలుగురు డైవర్స్ 18 పౌండ్స్ ఆహారాన్నిఅందిస్తారు. దీని మధ్యలో ట్రన్సపరెంట్ ఎలివేటర్ ఉంటుంది. ...

Wednesday, December 30, 2015

"తల 180 డిగ్రీల్లో ముందుకు, వెనక్కూ తిప్పడం" ఎక్కడైనా చూసారా ?

ఏరా? తల తిరుగుతోందా? అనే ప్రశ్న మీరందరూ వినే ఉంటారు. కానీ అదే ప్రశ్న ఈ పిల్లాణ్ని అడిగితే మాత్రం అవును. తిరుగుతోంది. అదీ 180 డిగ్రీల్లో .. అని సమాధానం ఇస్తాడు.. ఈ తలతిరుగుడు  గురించి వివరాల్లోకి వెళ్తే.. అనగనగా ఒక బుడ్డోడు. వాడికి  అందరి లాగే  మెడ కాయ మీద తలకాయ ఉంది. సో వాట్ ? అని అందరిలా రొటీన్  క్వశ్చన్ వేయకండి. వాడి తల వాడు చెప్పినట్టే వింటుంది. ఎటు తిరగమంటే అటు తిరుగుతుంది.  కూర్చున్న చోటు నుంచి వళ్లేమాత్రం కదల్చకుండా కేవలం తల మాత్రమే తిప్పేస్తాడు. వినడానికీ, చూడ్డానికీ ఆశ్చర్యంగా ఉన్నా...ఇది  నిజంగా...

Tuesday, December 29, 2015

"గొడుగుల వీధు"లను ఎక్కడైనా చూసారా?

గొడుగులతో అలంకరించిన వీధులను మీరు ఎక్కడైనా చూసారా? చూడకపోతే ప్రతి సంవత్సరం జూలై నెలలో Agueda a municipality in Portugal లో రంగు రంగుల గొడుగులతో అలంకరించిన వీధులను చూడవచ్చు.   ...

Monday, December 28, 2015

కూతురి పాలిట "విలన్" గా మారనున్నహీరో ?

ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్ కు గతకొద్ది కాలంగా అట్టర్ ఫ్లాప్ లే ఎదురవుతున్నాయి. ఎంతో కష్టపడి తీసినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోతుంది. దీంతో ఇక హీరోగా తన స్థాయిని పక్కనపెట్టి, నటుడిగా మారాలని ప్రయత్నిస్తున్నాడు. విలన్ పాత్రలో నటించడానికి రాజశేఖర్ సిద్ధమవుతున్నాడు.జగపతిబాబు తరహాలో విలన్ గా కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే పలు సినిమాల్లో విలన్ గా నటించే అవకాశాలు వచ్చినప్పటికీ, రాజశేఖర్ ఏ సినిమాను కూడా ఒప్పుకోలేదు. ఇటీవలే రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘ఎవడో ఒకడు’ సినిమాలో నెగెటివ్ పాత్రలో...

Saturday, December 26, 2015

‘అఖిల్’ సినిమా చేసి తప్పు చేశా ?

‘అఖిల్’ మూవీ డిజాస్టర్ అయ్యాక ఇన్నాళ్ళకు డైరెక్టర్ వీవీ వినాయక్ నోరు విప్పాడు. ఆ సినిమా చేసి తాను పెద్ద పొరబాటు చేశానని, లాస్‌కు కారకుడైన తనను హీరో అఖిల్ ఫ్యాన్స్, ఇండస్ట్రీ క్షమించాలని కోరాడు. ‘ఇక నుంచి మరింత ఎలర్ట్‌గా ఉంటా.. మళ్ళీ ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్త పడతా’ అని ఓపెన్‌గా చెప్పాడు. రాజమౌళి తప్ప ఈ సినీ పరిశ్రమలో అందరూ పొరబాట్లు చేసేవాళ్ళేనని, తన కెరీర్‌లో మొట్టమొదటి సారిగా ‘అఖిల్’ సినిమా చేసి తప్పు చేశానని అన్నాడు. ...

Wednesday, December 23, 2015

"పాదాల పగుళ్ళ" నివారణకు చిట్కాలు !

మారుతున్న వాతావారణ పరిస్థితుల కారణంగా మానవ శరీరానికి అప్పుడప్పుడు కొన్ని సమస్యలు ఏర్పడుతాయి. అందులో ఇతర సమస్యల గురించి కాస్త పక్కనపెడితే.. సాధారణంగా చలికాలంలో పాదాల పగుళ్ల సమస్య ఎక్కువగా బాధిస్తుంది. ఇది కేవలం ఆడవాళ్లకే కాదు.. మగవాళ్లక్కూడా సంభవిస్తుంది. ఈ సమస్య మొదట్లో అంతగా ప్రభావం చూపదుగానీ.. రానురాను చాలా ప్రాబ్లమ్స్’ను క్రియేట్ చేసే అవకాశాలున్నాయి. కాబట్టి.. ఈ పగుళ్ల లక్షణాలు కనబడిన వెంటనే వాటిని నివారించుకుంటే మంచిది.1. వంటనూనె : వంటకాల్లో ఉపయోగించే ఏ నూనెతోనైనా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. ముందుగా పాదాలను ప్యూమిస్‌ స్టోన్‌తో రుద్ది మృత...

Tuesday, December 22, 2015

"సిక్స్ ప్యాక్" చేస్తున్న స్టార్ కమెడియన్ ?

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా యమా బిజీగా ఉన్న 30 ఇయర్స్ పృథ్వి ఓ భారీ సాహసానికి రెడీ అవుతున్నాడు. యంగ్ హీరోలు కూడా రిస్క్ అనుకునే సిక్స్ ప్యాక్ సాధించటానికి కండలు కరిగిస్తున్నాడు. ఈ విషయాన్ని పృథ్వి స్వయంగా ప్రకటించాడు. తెలుగులో మంచి ఫాంలో ఉన్న పృథ్వి ఇంత రిస్క్ తీసుకుంటుంది మాత్రం తెలుగు సినిమా కోసం కాదట. ఇప్పుడిప్పుడే కోలీవుడ్ లో కూడా ఫాం అందుకుంటున్న ఈ కామెడీ స్టార్, ఓ తమిళ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేసే పనిలో ఉన్నాడు.గతంలో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ కూడా సిక్స్ ప్యాక్ లో సందడి చేశాడు. అయితే సునీల్ హీరో అయ్యాకే సిక్స్...

Monday, December 21, 2015

క్షమాపణ చెప్పిన "జూ.ఎన్టీఆర్" ?

గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్- బాలకృష్ణ మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని వార్తలు వస్తూనే ఉన్నాయి. సినీ, రాజకీయ పరంగా వీరిమధ్య విభేదాలు వచ్చాయని ప్రచారం జరిగింది. అయితే, వీటికి బలం చేకూర్చేవిధంగా జూనియర్ ఎన్టీఆర్, బాలయ్యకు సారీ చెప్పారంటూ ఓ ఇంగ్లీష్ డైలీ తాజాగా ఓ వార్తా కథనం ప్రచురించింది. ఇటీవలే బాలకృష్ణకు ఫోన్ చేసి జూ. ఎన్టీఆర్  క్షమాపణ చెప్పారని తెలిపింది. ఇద్దరికి సన్నిహితుడైన ఒక సీనియర్ నటుడి ఫోన్ నుంచి జూనియర్ ఫోన్ చేసి బాలకృష్ణకు క్షమాపణలు చెప్పారని చెప్పింది. అంతేకాదు,  కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య ఉన్న విభేదాల ప్రభావం ఎన్టీఆర్...

Saturday, December 19, 2015

హీరో "చెంప ఛెళ్లుమనిపించిన" హీరోయిన్ ?

1990లో బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ గా నిలిచిన 'ఘయాల్'కి ప్రస్తుతం సీక్వెల్ తెరకెక్కుతోంది. 'ఘయాల్ వన్స్ ఎగైన్' పేరుతో వస్తోన్న ఈ మూవీ లో హీరోగా సన్నిడియోల్, హీరోయిన్ గా సోహఅలీ ఖాన్ నటిస్తున్నారు. అయితే ఈ మూవీలో హీరోని హీరోయిన్ చెంప ఛెళ్లుమనిపించే సన్నివేశంలో నటించాల్సి వుంది.  ఇందులో భాగంగా సీన్ షూట్ చేస్తున్నప్పుడు చెంపపై కొట్టినట్లుగా నటించాల్సిందిపోయి నిజంగానే సన్నీ చెంప ఛెళ్లుమనిపించిందట సోహఅలీఖాన్. దీంతో హీరో సన్నిడియోల్ ఏంజరుగుతుందో అర్థంకాక నిర్ఘాంతపోతే, హీరోయిన్ తీరు చూసి  సినిమా యూనిట్ అంతా బిత్తరపోయిందట. అసలెందుకు సోహ ఇలాంటి...

Friday, December 18, 2015

"అతినిద్ర"ప్రాణాన్ని హరిస్తుందా?

సాధారణంగా అతిగా మద్యం సేవించినా.. పొగ తాగినా ప్రాణాలకు హాని కలుగుతుందని విస్తృతంగా ప్రచారం సాగుతోంది. అయితే, ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్శిటీకి జరిపిన తాజా పరిశోధనలో అతిగా నిద్రపోవడం కూడా ప్రాణానికి హాని కలిగినట్టేనని చెపుతున్నారు. ఈ ముప్పు... అతిగా మద్యం సేవించడం కంటే ఎక్కువ ముప్పు అని ఈ పరిశోధన తేల్చింది.    రోజుకు తొమ్మిది గంటలకు మించి నిద్రపోతే తొందరగా చచ్చిపోతారని తేల్చారు. ఈ పరిశోధనను 2,30,000 మంది ఆరోగ్య పరిస్థితిపై క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అతిగా మద్యపానం, ధూమపానం చేసిన వారి కంటే అతిగా నిద్రపోయేవారు చనిపోవడానికి...

Thursday, December 17, 2015

కమల్ ని ఆలింగనం చేసుకుని "4 రోజులు స్నానం చేయలేదన్న" నటుడు ?

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విలక్షణ నటుడు కమల్ హాసన్‌ను ఒక్కసారి హత్తుకున్నానని (ఆలింగనం) ఆ తర్వాత నాలుగు రోజుల పాటు తాను స్నానం చేయలేదని చెప్పుకొచ్చారు. దీనికి కారణం లేకపోలేదన్నారు.  విలక్షణ నటుడు కమల్ హాసన్ అంటే తనకు చాలా ఇష్టమని, వల్లమాలిన అభిమానమన్నారు. అందుకే ఒకసారి కమల్ హాసన్ తనను ఆలింగనం చేసుకున్నపుడు నాలుగు రోజులు స్నానం చేయలేదన్నారు. ఎందుకంటే ఆయన్ని హత్తుకున్న పరిమళం తనను వీడిపోవడం ఇష్టంలేక అలా చేశానని వెల్లడించారు.  ...

Wednesday, December 16, 2015

"అంకె"లతో "ముఖ" చిత్రాలు !

...

Tuesday, December 15, 2015

టీ, కాఫీలను తాగడానికి "ముందుగా" ఏం చెయ్యాలి ?

 టీ, కాఫీలను తాగడానికి ముందుగా ఒక గ్లాసు నీటిని తాగాలి.ఎందుకంటే టీ లోPH విలువ 6, కాఫీలో PH విలువ 5 ఉంటుంది. వీటిని తాగితే కడుపులోఅసిడిటి ఏర్పడి, అల్సర్లుగా మారే అవకాశం ఉంటుంది.కాబట్టి టీ, కాఫీలను తాగడానికిముందుగా ఒక గ్లాసు నీటిని తాగినట్లయితే అసిడిటి స్థాయిని తగ్గించుకోవడం ద్వారా ఆరోగ్యాన్నికాపాడుకోవచ్చు. ...

Monday, December 14, 2015

హీరో ఛాన్స్ దేవిశ్రీకి ప్లస్సా ? మైనస్సా ??

ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కు సింగం 3 డైరెక్టర్ షాక్ ఇచ్చాడు. ఇప్పటివరకూ వచ్చిన సింగం 1, సింగం 2 చిత్రాలకు దేవిశ్రీ చేతనే సంగీతం చేయించారు. కానీ తాజాగా తీస్తున్న సింగం 3 చిత్రానికి సంగీతం వహించే బాధ్యత నుంచి దేవిశ్రీని తప్పించేశాడు దర్శకుడు హరి. ఈ బాధ్యతను హారిస్ జయరాజ్ కు అప్పగించినట్లు సమాచారం.   దేవిశ్రీని ఈ ప్రాజెక్టు నుంచి తప్పించడం వెనుక పలు కారణాలున్నాయని అంటున్నారు. నాన్నకు ప్రేమతో, సర్దార్ గబ్బర్ సింగ్, ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్‌లో రాబోయే చిత్రాలకు మ్యూజిక్ ఇస్తూ దేవిశ్రీ బాగా బిజీ అయిపోయాడు. మరోవైపు...

Wednesday, December 9, 2015

ఇంటికెళ్లి కోన వెంకట్‌ని కొడతానన్న హీరోయిన్ ?

నిఖిల్ హీరోగా ఉదయ్ నందనవనం దర్శకత్వంలో కోన వెంకట్ నిర్మించిన చిత్రం ‘శంఖరాభరణం' సినిమా ప్రమోషన్ లో భాగంగా మా టీవీ లో ప్రసారం అవుతున్న ‘మా టాకీస్' షో కి వెళ్ళిన చిత్ర యూనిట్ హోస్ట్ గా  వ్యవహరిస్తున్న మాజీ హీరోయిన్ రాశి కామెంట్స్ విని షాకయ్యారు. ఈ కార్యక్రమంలో కోన వెంకట్ మాట్లాడున్న సమయంలో రాశి కల్పించుకుని పాత ‘శంఖరాభరణం' గొప్ప మూవీ, పైగా సంగీత ప్రధాన చిత్రం. మీరు చేసిన క్రైమ్ కామెడీ కథకి శంకరా భరణం లాంటి గొప్ప టైటిల్ పెట్టడం ఏంటి ? అని ప్రశ్నిస్తూనే ఒకవేళ సినిమా బాగోలేక పొతే మాత్రం మీ ఇంటికొచ్చి మరీ కొడతాను అని అనేసింది. మరి ఆ కామెంట్స్...

Tuesday, December 8, 2015

బిస్కట్లు తింటే "జ్ఞాపకశక్తి " తగ్గిపోతుందా?

బిస్కట్లు తింటే బుర్ర పనిచేయదా? అవుననే అంటున్నాయి కొత్త పరిశోధనలు. అదేపనిగా బిస్కట్లు, కేకులు తింటే మెమొరీ దెబ్బతినే ప్రమాదముందంటున్నారు. దీనికి కారణం బిస్కట్లు, కేకుల ప్రాసెసింగ్ సమయంలో బిస్కట్లు  కరకరలాడేందుకు, కేకులకు మంచి ప్లేవర్ రావడానికి వాడే ట్రాన్స్‌ఫ్యాట్స్ అనే కొన్నిరకాల కొవ్వు పదార్దాలే. దీనితో బాటు హైడ్రోజెనేటెడ్ ఆయిల్స్ వాడటం వల్ల ఆరోగ్యంపై చెడుప్రభావం చూపుతుందని సైంటిస్టులు తేల్చారు.  ట్రాన్స్‌‌‌‌ఫ్యాట్స్ అధికంగా ఉండే బిస్కట్లు, కేకులు ఎక్కువగా తినేవారిలో మెమొరీ పవర్ తగ్గి పోయే ప్రమాదముందంటున్నారు సైంటిస్ట్‌లు....

Monday, December 7, 2015

కలాం ఆస్తుల జప్తుకు ఆదేశాలు ! బీఎస్ఎన్ఎల్ నిర్వాకం ?

దేశం గర్వించదగిన శాస్ర్తవేత్త, మాజీ రాష్ర్టపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం గురించి అందరికీ తెల్సిందే! ఆయన మరణించి దాదాపు నాలుగునెలలు అవుతోంది. యావత్తు వరల్డ్  ఆయన్ని గుర్తించినా, ప్రభుత్వ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ మాత్రం గుర్తించలేదు.  తనకు బకాయిపడ్డ స్వల్ప మొత్తాన్ని చెల్లించాలంటూ కలాంకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు బకాయి చెల్లించని పక్షంలో కలాంకు చెందిన ఆస్తులను జప్తు చేయాలని కూడా తన దిగువస్థాయి సిబ్బందికి ఆ సంస్థ ఉత్తర్వులు జారీ చేసేసింది. ఇంతకీ మాజీ రాష్ర్టపతి పడిన బకాయి ఎంతో తెలుసా? కేవలం రూ.1029 మాత్రమే(phone no 2724800).  ఐదేళ్ల...

Saturday, December 5, 2015

జంటలో ఇద్దరూ సంపాదనపరులే ! కాని ఆ విషయంలో... ?

చూడ్డానికి కపుల్స్ చాలా హ్యాపీగా కనిపిస్తారు.. చిరునవ్వులు చిందిస్తూ తమ రత్నాల్లాంటి బిడ్డలతో, మంచి సంపాదనతో ఎంజాయ్ చేస్తున్నట్టు నటిస్తారు. కానీ అసలు సంగతికొస్తే.. అవన్నీ పైపై మెరుగులేనని, లోపల అసలు విషయం ఏమీ లేదని ఇలాంటివారికి కౌన్సెలింగ్ ఇస్తున్న నిపుణులు చెబుతున్నారు. బెడ్ రూముల్లో ఎవరికివారు సెపరేట్ అట.. డబుల్ ఇన్ కమ్.. బట్ నో  సెక్స్ అంటున్నారు. మోడరన్ మ్యారేజీల్లో ఇలాంటి ధోరణి పెరిగిపోతోందట.. బెడ్ రూముల్లో వీళ్ళు లైంగికానందం పొందలేకపోతున్నారని, ఫలితంగా  విడాకులు పెరిగిపోవడం వంటివి జరుగుతున్నాయని వారు విశ్లేషించారు.  చాలామంది...

Friday, December 4, 2015

త్వరలో నోరూరించే "టెస్ట్‌ట్యూబ్ చికెన్"

లెక్కకు మించి పెరిగిపోతున్న జనాభా నాన్‌వెజ్ రుచుల అవసరాలు తీర్చాలంటే ఇక ల్యాబ్ ఫుడ్డే దిక్కంటున్నాయి పరిశోధనలు.. నాన్‌వెజ్‌కు రోజూ పెరిగిపోతున్న డిమాండ్‌ను తట్టుకోవాలంటే  టెస్ట్‌ట్యూబ్ రెసీపీలే తప్పనిసరి అని తేల్చారు. టెస్ట్ ట్యూబ్ బేబీ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.. దాని తర్వాత టెస్ట్ ట్యూబ్  హాంబర్గర్స్ కూడా  వరల్డ్ మార్కెట్‌లో ఆదరణ పొందాయి. ఇవ్వన్నీ సరే.. త్వరలో లేబొరేటరీ నుంచి మరో అద్బుతాన్ని ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు సైంటిస్టులు.. ఇదే కనుక సక్సెస్ అయితే.. కొక్కొరోకో మంటూ తిరిగే  కోడిని టేస్ట్‌ఫుల్‌గా...

Thursday, December 3, 2015

పిల్లలకు "ఎలాంటి" ఆహారాన్ని తినిపించాలి ?

వర్షాకాలం, చలికాలంలో పిల్లలకు తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. మెత్తగా ఉడికించిన అన్నంకి, కొద్దిగా పెరుగు, పంచదార కలిపి బాగా మెత్తగా చేసి పెట్టాలి. పిల్లలకు తినిపించే ఆహారాల్లో ఇదొక బెస్ట్ ఫుడ్.    కావల్సినన్ని ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ పెరుగన్నంలో ఉన్నాయి. సాధారణంగా పిల్లల పెరుగుదలకు నెయ్యితో కూడిన ఆహారాన్ని తినిపించాలి. ఇది పెరుగుదలకు మాత్రమే కాకుండా శక్తి, ఎముకలకు బలాన్ని చేకూర్చుతాయి.    రైస్ లేదా రోటితో పప్పు వంటివి పిల్లలకు పెట్టొచ్చు. ఇవి సులభంగా జీర్ణమవుతాయి....

Wednesday, December 2, 2015

"శాండ్‌విచ్" కోసం శరీరాన్ని అమ్ముకుంటున్నారు !

సాధారణంగా అనేక మంది పేద మహిళలు పొట్టకూటి కోసం పడుపు వృత్తి చేస్తుంటారు. మరికొంతమంది అమ్మాయిలు జల్సాలు చేసేందుకు అవసరమైన డబ్బు కోసం వ్యభిచారం చేస్తుంటారు.  ఆ దేశ అమ్మాయిలు, మహిళలు మాత్రం ఒక్కపూట కడుపు నింపుకునేందుకు పురుషులకు పడక సుఖం అందిస్తున్నారు. అదీ కూడా ఒకే ఒక్క శాండ్‌‌విచ్ కోసం. ఇలాంటి దారుణ పరిస్థితిని గ్రీస్ మహిళలు ఎదుర్కొంటున్నారు.    గ్రీస్ దేశాన్ని ఆర్థిక సంక్షోభం తీరని కష్టాల్లోకి నెట్టిన విషయంతెల్సిందే. ఈ సంక్షోభం కేవలం ఆ దేశాన్ని మాత్రమే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సైతం ఓ కుదుపు కుదిపింది. ఫలితంగా...

Tuesday, December 1, 2015

"మందుకథ"

సరదాగా సాయంత్రం పూట ఫ్రెండ్స్‌తో ఓ బీరేస్తే కొంపలంటుకోవులే బాస్ .. అనుకునే వాళ్లకి కొన్ని షాకింగ్ నిజాలు! ఆల్కహాల్  చేసే చేటు గురించి సైంటిఫిక్‌గా ప్రూవ్ అయినకొన్ని విషయాలు తెలుసుకుందాం.  మొదటి సిప్ నాలుక మీదనుంచి గొంతులోకి జారగానే మీకు మతిమరుపు మొదలవుతుంది. అలా ఒక క్వార్టర్ ఫినిషింగ్ అయిన పావుగంట తరువాత బాడీలో రసాయనిక చర్య జరిగి శరీరంలో హ్యాపీనెస్ అనే కొత్త 'కెమికల్' రిలీజ్ అవుతుంది. దాని కారణంగా పెదవిపై చిరునవ్వు తొణికిసలాడుతుంది. అరగంట తరువాత స్టమక్ యాక్టివేట్ అవుతుంది. నాలుక కొత్త రుచులు కోరుతుంది. వేపుళ్లు, స్సైసీ...

Monday, November 30, 2015

ఆడ పిల్లలఫై "దారుణమైన" అనాగరిక చర్యలు !

కేమరూన్, నైజీరియా, సౌత్ ఆఫ్రికా..  ఈ మూడు దేశాల్లో ఆడ పిల్లలుగా పుట్టడం కంటే.. అడవిలో మానై పుట్టడమే మేలనుకుంటారట. అక్కడ ఆడపిల్లలు యుక్తవయసుకొస్తున్నారంటే చాలు. ప్రాణాలు గిజగిజలాడి పోతాయట. వయసు తో బాటు  నాచురల్ గా పెరిగే  ఛాతి పెరగకుండా వాటిని ఆటవిక పధ్ధతుల్లో అణిచి వేస్తారట. బ్రెస్ట్ ఐరనింగ్ అని పిలిచే ఈ ప్రక్రియలో ఛాతి కనపించకుండా అణచివేస్తే ఆడపిల్లల వయసు దాచిపెట్టడంతో బాటు, వారి  మీద మగవాళ్ల కన్ను పడకుండా...

Saturday, November 28, 2015

శృంగారం "రోజూ"కంటే,"వారాని"కొక్కసారే మంచిదంట ?

దంపతుల రోజువారీ సెక్స్‌పై సొసైటీ ఫర్ ది పర్సనాలిటీ అండ్ సోషల్ సైకాలజీ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించగా, ప్రతి రోజూ సెక్స్‌లో పాల్గొనేవారికంటే.. వారంలో ఒక్కసారే శృంగారంలో పాల్గొనే దంపతులు ఎంతో సంతోషంగా ఉన్నట్టు తేలింది. ఈ సర్వేను అమెరికాలో 14 యేళ్ళపాటు.. మూడు దఫాలుగా నిర్వహించారు. తొలి దఫాలో 25 వేల అమెరికా జంటలపై నిర్వహించారు. ఇందులో 11285 మంది పురుషులు, 14225 మంది స్త్రీలు పాల్గొన్నారు. రెండో దఫాలో 335 మందిపై (138 మంది పురుషులు, 197 మంది స్త్రీలు), మూడో దఫాలో 2400 మంది జంటలపై నిర్వహించారు.    ఈ సర్వే ప్రకారం 'ఎంత ఎక్కువగా...

Friday, November 27, 2015

"శృంగారానికి" "తమలపాకులకి" గల సంభందం?

విందు భోజనం ఆరగించాక.. తమలపాకుల్ని, పాన్ మసాలాను తీసుకోవడం పరిపాటి. అయితే తమలపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయి. మౌత్ ఫ్రెష్నర్‌గా ఉపయోగపడే తమలపాకును నమలడం ద్వారా సెక్స్ లైఫ్‌కు బూస్ట్ నిచ్చినవారవుతారని తాజా అధ్యయనంలో తేలింది. తమలపాకుల్ని నమలడం ద్వారా అజీర్ణ సంబంధిత రోగాలు నయమవుతాయి.    తమలపాకుల్లోని అప్రోడియాస్టిక్ పదార్థాలు సెక్సు లైఫ్‌ను మెరుగుపరుస్తాయి. దీంతో పాటు రక్తంలోని చక్కెర స్థాయుల్ని తమలపాకులు క్రమబద్ధీకరిస్తాయి. తమలపాకులో కాస్త తేనెను చేర్చి నమిలితే దగ్గు మటుమాయం అవుతుంది. అంతేగాకుండా.. చర్మ...

Thursday, November 26, 2015

అమితాబ్ బయట పెట్టిన "షాకింగ్" న్యూస్ ?

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ షాకింగ్ విషయం బయట పెట్టారు. బిగ్ బి తరచూ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటం... మళ్లీ వెంటనే కోలుకుంటుండటం అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు సీరియస్ అనారోగ్యం ఏమీ లేదని అభిమానులు భావిస్తూ వచ్చారు. తాజాగా అమితాబ్ ఓ షాకింగ్ విషయం బయట పెట్టారు. తనకు హెపటైటిస్ బి వైరస్ సోకిందని, దాని వల్ల 75 శాతం లివర్ పాడైపోయిందని కేవలం 25 శాతం లివర్ మాత్రమే ఆరోగ్యంగా ఉందని చెప్పారు. 1983లో కూలీ సినిమా షూటింగ్‌లో అమితాబ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో ఆయనకు రెండొందల మంది రక్తమిచ్చారు. ఇందులో ఒకరి రక్తం నుంచి హెపటైటిస్...

Wednesday, November 25, 2015

వయాగ్రా "శృంగారానికే" కాదు ! "షుగర్ ని తగ్గించడానికి" కూడా !!

సాధారణంగా వయాగ్రా అంటే శృంగార భావనలను ప్రేరేపించే ఉత్ప్రేరకంగా మాత్రమే ప్రతి ఒక్కరికీ తెలుసు. అంటే శృంగార భావనలను ప్రేరేపించి అంగానికి రక్తసరఫరా పెంచి... అంగం గట్టిపడేందుకు దోహదపడుతుంది. అయితే, ఇది డయాబెటిస్ నిరోధకాలుగా కూడా పని చేస్తాయని తాజా అధ్యయనంలో తేలింది.  సాధారణంగా రక్తంలోని చక్కెర స్థాయిని బట్టి డయాబెటీస్‌ను నిర్ధారిస్తారు. రక్తంలోని చక్కెర స్థాయిలు పరగడుపున 90 ఎమ్‌జీ, భోజనం తర్వాత 180 ఎమ్‌జీ దాటితే డయాబెటిస్‌గా నిర్ధారిస్తారు. అయితే డయాబెటిస్‌ కంటే ముందు దశను ప్రీ డయాబెటిస్‌ అంటారు. ప్రీ డయాబెటిస్‌ స్టేజ్‌లో ఉండగానే...

Tuesday, November 24, 2015

"సీతాఫలాలు" ఎవరు తినవచ్చు? ఎవరు తినకూడదు?

సీతాఫలం అన్ని దేశాలలోనూ విరివిగా దొరికే  పండు. ఈ పండును గుండె జబ్బు ఉన్నవారు సీజన్‌ ఉన్నంతవరకు తప్పకుండా తింటుంటే.. గుండె సంబందిత సమస్యల నుండి ఉపశమనం ఉంటుంది. గుండె కొట్టుకునే తీరును సీతాఫలం క్రమబద్ధీకరిస్తుంది. విటమిన్లు, లవణాలు అధికంగా ఉండి,  మీగడలాంటి గుజ్జుతో, ప్రత్యేక రుచితో చిన్నా, పెద్దా అందరి నోళ్లలోనూ నీళ్లూరిస్తుంది. ఈ పండును సీజన్ ముగిసేంతదాకా ప్రతిరోజూ తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి మంచి చేయటమేగాకుండా, ఎన్నో పోషక విలువలను శరీరానికి అందిస్తుంది. సీతాఫలంలో కొవ్వు ఏ మాత్రం ఉండదు. ఒక్కో సీతాఫలంలో 200 క్యాలరీలవరకు...

Monday, November 23, 2015

పరిశోధకులకు సైతం అంతుచిక్కని "నదిలా పారిన ఇసుక"

ప్రకృతి వింతల్లో ఇదో అద్భుతమైన వింత..నీటి ప్రవాహాన్ని, లావా ప్రవాహాన్ని చూశాం. కానీ నదిలా పారే ఇసుకను చూడాలంటే ఇరాక్ వెళ్ళాల్సిందే. అక్కడి విచిత్ర వాతావరణమే ఇందుకు కారణమని అంటున్నారు. భారీ వర్షాలు, మంచు, ఇసుక తుపానులు ఇరాక్‌‌లో కనీవినీ ఎరుగని పరిస్థితులను సృష్టిస్తున్నాయి.  ఆ దేశంలో క్లైమేట్ పూర్తిగా మారిపోయింది. కంకర రాళ్ళు, ఇసుక నీటి ప్రవాహంలా కొట్టుకుపోతున్నాయి. ఓ ఇరాకీయుడు ఆశ్చర్యంగా ఈ వండర్‌ని చూస్తూ నిల్చుండిపోయాడు. ఈ వీడియో నెట్‌లో హల్‌‌చల్ చేస్తోంది. భూగర్భ పరిశోధకులు సైతం ఈ వింతకు నిర్దిష్టమైన కారణాన్ని చెప్పలేకపోతున్నారు. ఈ...

Saturday, November 21, 2015

"కార్డు" లేకుండా ఏటీఎం నుంచి డబ్బు !

ఏటీఎం కార్డు లేకుండానే డబ్బులు తీసుకునే కొత్త టెక్నాలజీ మిషిన్‌లను చైనా ప్రారంభించింది. ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని ఉపయోగించి... మన ముఖమే ఏటీఎం కార్డులా పని చేస్తుంది! తాజా టెక్నాలజీ ద్వారా జేబులో పెట్టుకోవాల్సిన ఏటీఎం కార్డుతో అవసరమే ఉండదు. కార్యాలయంలో అటెండెన్సు కోసం వాడే బయోమెట్రిక్ సాంకేతిక.. ఐరిస్ ఆధారంగా హాజరు పడుతుంది. దానినే కొంచెం మార్చి ముఖాన్ని గుర్తించి, ఒక పాస్ వర్డ్ అడిగి, దానిని బట్టి ఖాతాకు సంబంధించిన కార్యకలాపాలు చేసుకునే సరికొత్త టెక్నాలజీని చైనా పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇలాంటి పది మిషన్లను చైనా మర్చంట్ బ్యాంక్...

Friday, November 20, 2015

బ్రహ్మానందం తన కెరీర్ ను తనే నాశనం చేసుకుంటున్నాడా ?

దాదాపు 30 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో టాప్ కమెడియన్ గా ఓ వెలుగు వెలిగి గిన్నిస్ బుక్ లో స్థానం దక్కించుకున్న బ్రహ్మానందం హవా ఈమధ్య పూర్తిగా తగ్గిపోయింది. అయితే అతనికి ఇటువంటి పరిస్థితి రావడంపై కొన్ని పుకార్లు పరిశ్రమలో హడావుడి చేస్తున్నాయి. అవేమిటంటే దర్శకులని బ్రాహ్మి చిన్న చూపు చూస్తాడని టాక్. పారితోషికం కోసం కొత్త దర్శకుల సినిమాల్లో నటిస్తాడు కానీ, ఆ దర్శకులు చెప్పే వాటిని బ్రాహ్మి పట్టించుకోడని, సినిమాలో బ్రాహ్మి నటించాల్సిన సీన్ గురించి చెబితే దీనికి ఇంతొద్దు….ఈమాత్రం చాలు అంటాడట. అంతేకాదు ఆ సీన్ ని ఆయనే ఎడిట్ చేస్తాడట. అలాగే...

Thursday, November 19, 2015

"నెరసిపోయే జుట్టు"కు సింపుల్ చిట్కా "కరివేపాకు"

చిన్న వయస్సులోనే జుట్టు నెరసిపోతే.. కరివేపాకు ఉపయోగించండి. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ జుట్టు నెరవడం సహజమే. కానీ కొందరికి 20 ఏళ్లు కూడా నిండకుండా జుట్టు తెల్లబడిపోతుంది. ఈ సమస్య అమ్మాయిల్లో తలెత్తితే మరీ ఇబ్బందిగా ఉంటుంది. అలాంటివారికి కరివేపాకు హెయిర్ టానిక్‌లా పనిచేస్తుంది.   కరివేపాకును బాగా ఉపయోగించేవారికి జుట్టు అంత త్వరగా తెల్లబడదు. శిరోజమూలానికి బలం చేకూర్చే గుణంతోపాటు జుట్టుకు మంచి రంగును ఇచ్చే గుణం కరివేపాకులో ఉన్నది.    ఇందుకుగాను ఒక కప్పు కొబ్బరి నూనెను తీసుకుని అందులో 20 కరివేపాకు ఆకులను...

Wednesday, November 18, 2015

అమరావతి "ముహూర్తం బాగోలేదని",అందుకే ఆ వేడుకకు హాజరైన వారందరూ "కష్టాల్లో పడ్డారంటున్న" స్వామీజీ ?

విశాఖపట్నం శారదా పీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర మళ్లీ షాకింగ్ కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి శంకుస్థాపనకు ముహూర్తం సరికాదని స్వరూపానందేంద్ర మరోసారి స్పష్టం చేశారు. ముహూర్తం బాగోలేదని.. అందుకే ఆ వేడుకకు హాజరైన వారందరూ కష్టాల్లో పడ్డారని తెలిపారు. ఈ క్రమంలో అమరావతి శంకుస్థాపనకు హాజరైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీహార్ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూశారని, బాక్సైట్ తవ్వకాల విషయంలో చంద్రబాబుపై ప్రజా వ్యతిరేకత మొదలైందని  చెప్పారు.    కేసీఆర్‌‌పై సీబీఐ కేసు కూడా బయటికి వచ్చిందని.. ఇవన్నీ అమరావతి...

Tuesday, November 17, 2015

"డయాబెటిస్" వ్యాధికి "నిద్ర"కి గల సంబంధం ?

ఎక్కువ గంటలు పని చేస్తూ నిద్ర వస్తున్నా గట్టిగా అదిమి పట్టేస్తూ నిద్ర సరిగా పోనివారికి డయాబెటిస్ వ్యాధి త్వరగా వచ్చే అవకాశముంది. మూడురోజులు వరుసగా తగినన్ని గంటలు నిద్రపోలేకపోతే శరీరంలో వచ్చే మార్పులలో ముఖ్యమైనది రక్తంలోని గ్లూకోజ్ నియంత్రణలో మార్పులు వస్తాయని పరిశోధకులు గుర్తించారు. ఆ నియంత్రణ వ్యవస్థలో లోపం ఏర్పడటంతో షుగర్ జబ్బు వస్తుంది. బలవంతంగా నిద్రను అదిమిపెట్టి రాత్రుళ్ళు ఎక్కువసేపు మెళకువతో వుండేవారు గుర్తించాల్సిన విషయం ఇది.    అయితే వయసులో వుండగా దీని ప్రభావం వెనువెంటనే కనిపించకపోవచ్చంటున్నారు. కానీ భవిష్యత్...

Monday, November 16, 2015

మనిషి లాగే " ఊపిరి" పీల్చుకుంటున్న"భూమి" ? తప్పకుండా చూడండి .

కెనడాలో ఇదో అద్భుతమేకాదు.. హాట్ టాపిక్ కూడా! ప్రకృతి రహస్యాల్లో ఇది కూడా వింత అద్భుతంగా పరిగణిస్తున్నారు. కెనడాలోని నోవా స్కోషియా అడవుల్లో ఓ వ్యక్తికి వండర్ సీన్ కనిపించింది. అసాధారణంగా భూమి పైకి.. కిందికి ఊపిరి పీల్చుకున్నట్టుగా దర్శనమివ్వడంతో ఆ వ్యక్తి కాస్త తన సెల్‌ఫోన్ షూట్ చేశాడు. ఈ వీడియోని చూసిన లక్షలాది మంది ఆశ్చర్యపోయారు.  భారీ చెట్ల వేళ్ల కారణంగానే ఈ నేచురల్ వింతలు చోటు చేసుకున్నాయని భావిస్తున్నారు. ఎట్ ప్రజెంట్ దీనిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైపోయింది. వేగంగా వీస్తున్న గాలి కారణంగా కూడా ఈ అద్భుతం జరిగివుండవచ్చని కొంతమంది...

Saturday, November 14, 2015

వరుడు మనిషి ! వధువు ప్లాస్టిక్ బొమ్మ? చైనాలో వింత పెళ్ళి ?

అతనో ఇరవై ఎనిమిదేళ్ళ అందగాడు. అతనంటే ఇష్టపడే అమ్మాయిలు కూడా ఉన్నారు. కానీ అతనికి క్యాన్సర్ వ్యాధి సోకిందని వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో అతను పెళ్లి ఆలోచన మార్చుకున్నాడు. తనను పెళ్లి చేసుకుంటే కొద్ది కాలానికే అమ్మాయి విడో గా మిగిలిపొతుందని భావించి ఆ యువకుడు ఓ కొత్త పెళ్లికి తెరతీశాడు. వివరాల్లోకి వెళ్తే...చైనాకు చెందిన ఒక కుర్రవాడు మంచి స్మార్ట్ గా ఉంటాడు కానీ, డాక్టర్లు అతనికి  టెర్మినల్ క్యాన్సర్ అని తేల్చారు. మరణానికి దగ్గరగా...

Friday, November 13, 2015

బరువు తగ్గాలంటే ? "బస్సు, రైలు ప్రయాణం" చేయాలంట ?

లావుగా ఉన్నారా? ఏం చేసినా బరువు తగ్గకుండా అలానే ఉన్నారా? అయితే టూ వీలర్, ఫోర్ వీలర్‌లో ప్రయాణం చేయడానికి బ్రేక్ వేయాలంటున్నారు.. జపాన్ శాస్త్రవేత్తలు. లావుగా ఉన్నామని బాధపడకుండా.. అందమైన శరీరాకృతి పొందటానికి బస్సుల్లో, రైళ్లల్లో ప్రయాణించడం ఎంతో మంచిదని వారంటున్నారు.    చెమటలు పట్టేలా వ్యాయామాలు చేయకుండా బరువు తగ్గాలంటే.. బస్సు, రైలు ప్రయాణం బెస్ట్ అని, బస్సులు, రైళ్లలో ప్రయాణించేవారు సులభంగా సన్నబడతున్నారని, కారు, బైకుల్లో ప్రయాణించే వారికంటే బస్సుల్లో ట్రావెల్ చేసేవారు 44 శాతం వరకు ఒబిసిటీకి దూరంగా ఉన్నారని జపాన్...

Thursday, November 12, 2015

"దాల్చినచెక్క"తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?

దాల్చినచెక్క, తేనెను రెగ్యులర్‌ డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. బరువు తగ్గించుకోవాలనుకుంటే అతి తక్కువ క్యాలరీలు కలిగిన తేనెను తీసుకోవచ్చు. ఉదయం తేనె, నిమ్మరసం రెండింటిని గోరువెచ్చని నీటితో చేర్చి తీసుకుంటే, అలాగే కొద్దిగా తేనె కూడా బ్రేక్‌ ఫాస్‌‌టలో చేర్చుకుంటే బరువు తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే దాల్చిన చెక్క కూడా బరువు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే దాల్చిన చెక్క మరియు తేనెను రెగ్యులర్‌ డైట్‌ లో చేర్చుకోవడం చాలా అవసరం. స్వీట్‌ హనీ వ్యాయామానికి కావల్సిన శక్తిని అందించే ఒక మంచి టానిక్‌ వంటిది....

Wednesday, November 11, 2015

"దీపావళి శుభాకాంక్షలు"

...

Tuesday, November 10, 2015

బరువు తగ్గించే ఫుడ్ మెనూ !

బరువు తగ్గాలంటే ముఖ్యంగా ఆహారంలో బరువు తగ్గాల్సిందేనని న్యూట్రీషన్లు అంటున్నారు. రోజువారీ డైట్‌లో పోషకాలు సమృద్ధిగా ఉండేలా, లో క్యాలరీ ఫుడ్‌గా ఉండాలని వారు సూచిస్తున్నారు. ఆహారపు అలవాట్లు ఆధారంగా అత్యవసరమైన పోషకాలు సరైన సమయంలో తీసుకుంటే బరువు తగ్గవచ్చునని శరీరాకృతిని మెరుగుపరుచుకోవచ్చు.    ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..? కొవ్వు తీసేసిన పాలను తాగాలి. ఎముకలు బలంగా ఉండటానికి - మాంసకృత్తులు, క్యాల్షియం అధికంగా ఉండే పాల ఉత్పత్తులు, మాంసకృత్తుల కోసం - కోడిగుడ్డులోని తెల్ల సొన, స్కిన్‌లెస్ చికెన్‌, వేరుశనగలు వంటివి తీసుకోవాలి. ...

Monday, November 9, 2015

షకీలా "చెంపచెళ్లుమనిపించిన" నటి ?

వెండితెరమీద హీరోయిన్‌‌గా వెలిగిపోవాలని సినిమాల్లోకి వచ్చిన హాట్ బ్యూటీ షకీలా గ్లామర్ రోల్స్‌కు మాత్రమే పరిమితమైంది. అయితే, హాట్ బ్యూటీగా తనకు తిరుగులేదనట్లుగా ఒక ఏడాదిలో దాదాపు 180 సినిమాలకు పైగా నటించింది. అయితే, కెరీర్ పీక్ స్టేజ్‌‌లో ఉన్నా, లేకున్నా ఆమె ఎప్పుడూ చాలా సాధారణ జీవితమే అనుభవించింది. అయితే, తన జీవితంలో షూట్‌లో ఉండగా ఎదురైన అనుభవాలు చెప్పమంటే, సిల్క్ స్మిత తన చెంపచెళ్లుమనిపించిందని, దానికి ఆమె సారీ చెప్పలేదని అది ఇప్పటికీ తనను బాధిస్తూనే ఉందని షకీలా తన మనసులోమాట బయటపెట్టింది.  ...

Saturday, November 7, 2015

పళ్లు తళతళలాడిపోవాలని వాటితో గాని అతిగా తోమితే ?

అమ్మాయిలు అందానికి ఎంతో ప్రాముఖ్యతనిస్తుంటారు. కొంతమంది తమ పళ్లు ముత్యాల్లా తళతళలాడిపోవాలని ఏవేవో పద్ధతులు పాటిస్తుంటారు. వీటిలో బేకింగ్ సోడా, నిమ్మరసం కలిపి పళ్లు తోమడం. ఈ రెండూ కలిస్తే రసాయనిక క్రియ జరుగుతుంది. వీటిని బ్రెష్ పై అద్దుకుని పళ్లు తోముకుంటే పళ్లు తళతళలాడిపోతాయి.    ఐతే వీటిని వారానికి ఒక్కసారి మాత్రమే వాడాలి. అలాకాకుండా పదేపదే వాడితే పళ్లపై ఉండే ఎనామిల్ దెబ్బతినే అవకాశం ఉంది. బేకింగ్ సోడా, నిమ్మరసం కలిపి దంతాలకు పట్టించి ఒక నిమిషం తర్వాత బ్రష్ తో సున్నితంగా రుద్దుకుని ఆ తర్వాత కడిగేయాలి. ఈ మిశ్రమాన్ని...

Friday, November 6, 2015

"అనుష్క ఫై హాట్‌హాట్" కామెంట్స్ చేసిన అలీ!

టాలీవుడ్ కమెడియన్ అలీ మరోమారు వార్తలకెక్కారు. ఈ దఫా టాలీవుడ్ అగ్రహీరోయిన్ అనుష్కను లక్ష్యంగా చేసుకుని హాట్‌హాట్ కామెంట్స్ చేశారు. అనుష్క ప్రధాన పాత్రధారిణిగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ దర్శకత్వంలో రూపొందిన 'సైజ్ జీరో' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో అలీ పాల్గొని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనుష్క తొడలను రచ్చ రచ్చ చేశాడు. ఆమె తొడలు అద్భుతమని ఆ తొడలంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. తొడలంటే అనుష్క తొడలే అంటూ అనుష్క తొడలపై పెద్ద చర్చే లేపారు. 'బిల్లా' సినిమాలో ఆమె తొడలు చూసిన నుంచి తాను...

Thursday, November 5, 2015

కిడ్నీలో రాళ్ల బాధకు చెక్ పెట్టడం ఎలా?

ఆపరేషన్స్ చేయించుకున్నాక కూడా కొందరికి కిడ్నీలో రాళ్లున్నాయని వైద్యులు చెప్తుంటారు. కిడ్నీలో రాళ్లను నివారించాలంటే రోజుకో గ్లాసు నారింజపండ్ల రసం తాగితే చాలు. రాళ్ల బాధ మాయమవుతుంది. ఎన్నిసార్లు శస్త్రచికిత్స చేయించుకున్న చాలా మందిని కిడ్నీలో రాళ్ల సమస్య మళ్లీ మళ్లీ బాధపెడుతుంటుంది. ఇలాంటి వారు రోజూ నారింజ పండ్లరసం తీసుకుంటే ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు.    కాల్షియం వంటి రసాయనాల గాఢత విపరీతంగా పెరిగిపోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. ఆపరేషన్ ద్వారా వీటిని తొలగించినప్పటికి తిరిగి మళ్లీ రాళ్లు ఏర్పడుతూనే ఉంటాయి. పొటాషియం...

Wednesday, November 4, 2015

" అలిగిన" అఖిల్ ?

డాడీ నాగ్ మీద అఖిల్ గుర్రుగా వున్నాడట. తన ‘అఖిల్’ మూవీ వాయిదా వేయాలని నాగార్జున తీసుకున్న నిర్ణయం ఈ యువహీరోని అప్‌సెట్ చేసిందంటున్నారు. నిజానికి ‘అఖిల్’ మూవీ గతనెల దసరా నాటికి రిలీజ్ అవుతుందని భావించారు. అయితే టెక్నికల్ రీజన్స్ వల్ల అది రిలీజ్ కాలేకపోయిందని వార్తలు వచ్చాయి. అసలు కారణం అది కాదని, ఈ సినిమాలో కొన్ని సీన్స్‌ని రీషూట్ చేయాలని నాగ్ సూచించారని, అందువల్ల వాయిదా పడిందని కూడా ఫిల్మ్‌నగర్‌లో న్యూస్ చక్కర్లు కొట్టింది. ఏదిఏమైనా అఖిల్ మాత్రం మనస్తాపం చెందాడట! తన మూవీ ప్రమోషన్ కోసం అఖిల్ చాలారోజుల క్రితమే హైదరాబాద్ వుమెన్స్ కాలేజీలో...

Tuesday, November 3, 2015

కీళ్ళనొప్పులు తగ్గాలంటే ?

కీళ్ళనొప్పుల నుంచి ఉపశమనం లభించాలంటే వారానికి రెండు సార్లు చేపలు తినాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చేపలను తినడం వల్ల పలు రకాలైన ప్రయోజనాలున్నాయి. వారానికి రెండు లేదా ఒకసారైనా చేపలను తినడం వల్ల రుమటాయిడ్‌, ఆర్థ్రరైటిస్‌ వంటి కీళ్ళనొప్పుల ముప్పును సగం వరకూ తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.    స్వీడన్‌కు చెందిన కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకుల బృందం సుమారు 32 వేలమంది స్వీడన్‌ మహిళలపై అధ్యయనం చేపట్టింది. ఈ పరిశోధకుల బృందం తమ పరిశోధనకు ఎంపిక చేసుకున్న మహిళల ఆహారపు అలవాట్లను గురించి విశ్లేషించింది....

Monday, November 2, 2015

"మెగా ఫ్యామిలీ స్టార్స్ సినిమాలపై వర్మ కామెంట్ల"కు ఇదా కారణం ?

సినీ ఇండస్ట్రీలో కొందరిని చేదు అనుభవాలు అలానే వేధిస్తుంటాయి. పీడిస్తుంటాయి. వాటిని ఎంత మర్చిపోదామన్నా వల్లకాదు. అలాగే రాంగోపాల్ వర్మ పరిస్థితి కూడా ఉందని టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. మెగా ఫ్యామిలీ స్టార్స్ సినిమాలపై వర్మ కామెంట్లు అందుకే చేస్తున్నారని కూడా చెప్పుకుంటున్నారు. 20 ఏళ్ల కిందట మెగాస్టార్ చిరు చిత్రంతో జరిగిన అవమానం ఇంకా వర్మను పీడిస్తోందట.   అందుకే బ్రూస్‌లీ చిత్రమే మెగాస్టార్‌ 150వ చిత్రంగా తాను భావిస్తున్నానని వర్మ ట్వీట్ చేయడం వెటకారమైనదని అంటున్నారు. ఇంకా ఈ బ్రూస్ లీ చిత్రంలో చిరు నటించడం తనకు...

Saturday, October 31, 2015

గుండె పోటుకు బై బై చెప్పడానికి సులువైన మార్గం ?

రోజూ 3 అరటిపండ్లతో గుండె పోటుకు బై బై చెప్పేయవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ విషయం పరిశోధనల్లోనూ తేలిపోయింది. రోజూ ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌కు ఒక అరటి పండు, భోజన సమయంలో మరొకటి, రాత్రి డిన్నర్‌కు మూడో అరటిపండును తీసుకునే వారిలో శరీరంలోని పొటాషియం శాతాన్ని తగ్గిస్తుంది. అలాగే మెదడు, రక్త సంబంధిత రోగాలను 21 శాతం వరకు నివారించవచ్చునని పరిశోధకులు తేల్చారు.   కాగా, స్పానిష్, నట్స్, పాలు, చేప వంటి పొటాషియంతో కూడిన ఆహారాలను తీసుకోవడం కంటే, మూడు అరటిపండ్లు రోజూవారీగా తీసుకోవడం ద్వారా గుండెపోటు, రక్తపోటు వంటి వాటిని చాలామటుకు...

Friday, October 30, 2015

"ఏపీ కేబినెేట్" లోకి "నారా లోకేష్" ?

 చినబాబు క్రియాశీల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే టైమొచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పటివరకూ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో కీలక భూమిక పోషిస్తున్న సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్, ఇక మీదట ఏపీ కేబినెేట్ లో చేరి తన సత్తా చాటే అవకాశం ఉందంటున్నారు. లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకుని కీలక శాఖలు అప్పగిస్తే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరింత తోడ్పాటు వస్తుందని టీడీపీ నేతలు చంద్రబాబుమీద వత్తిడి తెస్తున్నట్టు సమాచారం. టీడీపీ ప్రధాన కార్యదర్శి హోదాలో పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న లోకేష్ ను ప్రభుత్వంలోకి తీసుకోవాలని టీడీపీ నేతలు...

Thursday, October 29, 2015

ఆహారం తీసుకున్న తర్వాత ఏ "నీళ్ళు" తాగొచ్చు ?

ఆహారం తీసుకున్న వెంటనే ఫ్రిజ్ వాటర్ తీసుకోకూడదని వైద్యులు అంటున్నారు. ఆహారం తీసుకున్న తర్వాత జీర్ణమయ్యేందుకు కొన్ని ఎంజైములు, ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. అందుచేత ఆహారం తీసుకున్న తర్వాత 15 లేదా 20 నిమిషాలకు తర్వాత నీటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.    ఇంకా ఆహారం తీసుకున్న తర్వాత గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా గుండెకు ఎంతో మంచిది. గోరు వెచ్చని నీటిని తాగడం ద్వారా క్యాన్సర్ సెల్స్ ఉత్పత్తికి బ్రేక్ వేయవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు. చైనీయులు, జపనీస్ ఆహారం తీసుకున్న తర్వాత గ్రీన్ ట్రీ లేదా గోరువెచ్చని నీటిని...

Wednesday, October 28, 2015

26 వ తేదీ "డేంజర్" డేటా ?

వార్షిక క్యాలెండర్‌లో 26వ తేదీని డేంజర్ డేట్‌గా భావిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలో సంభవించిన అనేక ఉత్పాతాలకు ఈ తేదీకి లింకు ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే 26వ తేదీని అత్యంత ప్రమాదకర తేదీగా పరిగణిస్తున్నారు. 1700 సంవత్సరంలో జనవరి 26వ తేదీన ఉత్తర అమెరికాలో సంభవించిన భూకంపం మొదలుకుని నిన్నటికినిన్న అక్టోబర్ 26వ తేదీన హిందూకుష్ పర్వత ప్రాంతాల కేంద్రంగా వచ్చిన భూకంపం వరకు 26వ తేదీన సంభవించినవే కావడం గమనార్హం. ఈ ఉత్పాతాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోగా భారీ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లింది.    1700 సంవత్సరంలో జనవరి...