సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా మాజీ ఎమ్మేల్యే పి.శంకరరావు గారు
మాట్లాడుతూ "ఇందిరాగాంధీ కుటంబానికి విశ్వాసపాత్రుడైన కుక్కలాంటి
వాడినని, సోనియాగాంధీ పై ఎవరైనా అవాకులు చవాకులూ వాగితే
ఊరుకోనని,ఒంటిపై ఈగ కూడా వాలనివ్వనని వారి ఇంటికి "వాచ్ డాగ్"
లాంటివాడినని" అనేవారు. అన్నట్లుగానే ఎవరైనా విమర్సిస్తే అంతఎత్తున
ఎగిరిపడేవారు.
అంతేగాక తెలంగాణా ఇచ్చిన సోనియాగాంధీకి గుడి కూడా కట్టిస్తునారు.
విగ్రహాన్ని కూడా తయారు చేయిస్తున్నారు.
పాపం ఇంత చేస్తున్న శంకరరావు గారి విశ్వాస౦ అధిస్టానానికి
కనబడలేదేమో? ఈయన చూపిన విశ్వాసానికి ఇంత వరుకు చేసింది చాలు
అన్నుకున్నారేమో?? భూవివాదం అనే వంకతో ఎమ్మేల్యే టిక్కెట్
ఇవ్వకుండా పక్కనపెట్టేసారు.
పాపం! శంకరన్నకు ఇప్పటికైనా తెలిసిందో? లేదో?? కాంగ్రెస్ అధిస్టానానికి
ఎంతటి విశ్వాసపాత్రుడైనా అవసరం తీరిపోయాక బయటకు నెట్టేస్తారన్న
నిజం శంకరన్నకు తెలియంది కాదు!
ఇంత జరిగిన తరువాత సోనియాగాంధీ గుడి సంగతి ఏమౌతుందో శంకరన్నకే
తెలియాలి.
Pulusulo mukkalla jurrukuni, kooralo karepaaku laga.......inka asahyamga, crude ga cheppalante vaadesina condom laagaa theesipaaresthundi , sonia evarinainaa avasaram theeraka.
ReplyDeletesisalaina european mentality.