CSS Drop Down Menu

Saturday, July 5, 2014

"ప్రమాదాలలో మరణించిన ప్రముఖులు"

గత కొన్ని దశాబ్దాల్లో వివిధ పార్టీలకు చెందిన అనేక మంది ప్రముఖ నేతలు విషాదకర రీతిలో మరణించారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వంటి నేతలు హత్యకు గురైతే...సంజయ్ గాంధీ, రాజేశ్ పైలెట్, వైఎస్ రాజశేఖరరెడ్డి లాంటి వాళ్లు వైమానిక ప్రమాదాల్లో మరణించారు. ఇలా విషాదభరితంగా మరణించిన కొంతమంది నాయకుల వివరాలు ఇలా వున్నాయి.


0 comments:

Post a Comment