CSS Drop Down Menu

Friday, January 23, 2015

" పాత్రలు కడిగే స్థాయి" నుంచి "కేంద్రమంత్రి" అయిన మహిళ ?


వృత్తిపరంగా కూలీని గౌరవించినప్పుడే ‘మేకిన్ ఇండియా' కల సాకారమవుతుందని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన రాష్ట్రాల విద్యామంత్రుల సదస్సులో మాట్లాడిన ఆమె, ముంబైకి వచ్చినప్పుడు పడిన కష్టాలను ఒక్కసారిగా గుర్తు చేసుకున్నారు. తాను 15 ఏళ్ల కిందట ముంబైలో అడుగు పెట్టినప్పుడు ఓ హోటల్‌లో పాత్రలు కడిగానని, ఈ విషయం చెప్పేందుకు తానేమీ సిగ్గుపడడం లేదని మంత్రి తెలియజేశారు. వృత్తి ఏదైనా గౌరవం చూపాల్సిందేనని ఆమె కుండబద్దలు కొట్టారు.

0 comments:

Post a Comment